తెలుగు వార్తలు » YSR rythu bharosa scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రైతులను డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్తోంది. ఊరూరా విత్తనాల ఏటీఎంలు ఏర్పాటు చేయబోతోంది.
అయితే, వీటి ఏర్పాటుకు ఏడాది సమయంపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్క రైతుకు దీని వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్లో రూ. 2000 �
ఆంధ్రప్రదేశ్లోరైతుభరోసా-పీఎం కిసాన్ పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి �
ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న నుంచి ఈ పథకం ప్రారంభం కానుండగా.. దానికి సంబంధించి విధివిధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ.6వేలతో కలిపి రూ.12వేలు రైతులకు అంది