సమాజంలో నేరాలు, దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మద్యం మహమ్మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసి దారుణాలు చేసేలా....
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్(CM Jagan) .. ఒంగోలు(Ongole) లో ప్రారంభించునున్నారు. నగదును డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 9.76 లక్షల డ్వాక్రా సంఘాల్లో 1.02 కోట్ల మంది మహిళలకు....
CM YS Jagan on Polavaram Project: నవ్యాంధ్ర జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు మానవ తప్పిదం చేశారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్పై అసెంబ్లీలో
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కచ్చితంగా చంపేవారంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు నారాయణ. వివేకా హత్యను చూస్తే భయం వేస్తోందని.. వైఎస్సార్ బతికున్నా అదే జరిగేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడుగా 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టరు...
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఓఎన్ కొత్తూరు గ్రామం శివారులో ఉన్న YSR విగ్రాహాన్ని గుర్తు తెలియని..
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సంస్మరణ సభలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల.హైదరాబాద్ HICCలో జరుగుతున్న సభకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మాజీ IASలు, మాజీ IPSలు, కొందరు సీనియర్ జర్నలిస్ట్లు, పారిశ్రామికవే�
కాలగమనంలో ఎన్నో రోజులు వస్తుంటాయి. పోతుంటాయి. కొన్ని మాత్రమే హిస్టరీలో నిలిచిపోతాయి. ప్రత్యేక పేజీ లిఖించుకుంటాయి. సెప్టెంబర్-02 కూడా అలాంటిదే....
YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరమపధించి నేటికి 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి హాజరుకావడానికి హెలికాప్టర్లో బయలు దేరిన...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు.