తెలుగు వార్తలు » YS Vivekananda Reddy Murder Case
మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నాలుగో రోజు సీబీఐ దర్యాప్తు ముగిసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందం...
దివంగత మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో విచారణ మొదలు పెట్టిన ఏడుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి
వైఎస్ వివేకా హత్యకేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను చేర్చారు సునీత. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. అలాగే అ
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నిస్తోన్న సిట్ బృందం తాజాగా వైఎస్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం అవినాష్, సిట్ అధికారుల ముందు హాజరవ్వనున్నార
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో కాస్త నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన సిట్ దర్యాప్తు బృందం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో వైఎస్ కుటుంబసభ్యులైన భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వీరితో పాటు పలువు�
మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 800మంది అనుమానితులను విచారించిన తరువాత సునీల్ గ్యాంగ్ కిరాతకం వె�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నా.. కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా ఈ కేసులో నిందితుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతను రాసిన సూసైడ్ నోట్ చర్చనీయంశంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి రాసినట్