తెలుగు వార్తలు » YS Sharmila New Party
YS Sharmila Khammam Public Meeting: మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది.
తెలంగాణలో షర్మిళ పార్టీ...స్ట్రాటజీ ఎలా ఉన్నా...కాంగ్రెస్ పార్టీని మాత్రం కలవరపెడుతోంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానులు కొందరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో లోటస్పాండ్ వర్గాలు స్పీడ్ పెంచాయి. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలిన వైయస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో ఉన్న వైయస్ షర్మిల శిబిరంలో నేడు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత షర్మిల తొలిసారి..
కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైయస్ షర్మిల.. కొంత కాలంగా తన కార్యాచరణలో స్పీడ్ పెంచారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రతినభూనిన షర్మిల..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటులో బిజీ అయ్యారు. వివిధ జిల్లాల వైయస్ అభిమానులతో భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ విధివిధానాలు, జెండా అజెండా రూపకల్పనపై..
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఇటీవలె అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన షర్మిల.. వివిధ జిల్లాల్లోని వైఎస్ అభిమానులకు..
తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో తలమునకలై ఉన్నారు వైయస్ షర్మిల. జిల్లాల వారీగా వైయస్ఆర్ అభిమానులతో..
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోన్న వైఎస్ షర్మిలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు కలవడం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.