తెలుగు వార్తలు » ys rajashekhar reddy
సీఎం సీటును ఆశించి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో భంగపడినప్పటికి ఎనిమిదిన్నరేళ్ళ పాటు ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమించి, ఆ తర్వాత తగిన ఫలమందున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే పార్టీ పెట్టి.. మార్చి 12వ తేదీకి పదేళ్ళు నిండుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మోసపూరిత దృక్ఫథానికి క్లియర్ కట్ ఉదాహరణను ఎత్తిచూపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నయవంచన రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు సీఎం జగన్. కడప జిల్లాలో నెలకొల్ప తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి జగన్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సంద�