తెలుగు వార్తలు » YS Rajasekhara Reddy
'వరల్డ్ ఫాదర్స్ డే' సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుని.. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు సీఎం. 'నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతీ కీలక ఘట్టంలో...
నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును పటేల్ జయంతి రోజునే ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం కావడం గమనార్హం. ఇప్పుడు ఏపీలో కూడా స్టాట
పరస్పర ఆరోపణలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. విమర్శలు, పలు విమర్శలతో హాట్ హాట్గా నడుస్తోంది. కరకట్టపై వున్న నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతుండగానే.. మాజీ సీఎం చంద్రబాబు వైఎస్ విగ్రహాల గురించి ప్రస్తావించగా.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నారని అధికార సభ్యులు ఆరోపించినప్పటికీ
హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆంధ్
వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి..నేటి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుంచి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత జతచేయబడుతోంది. ఆయన ప్రతి సంతకం ఒక చరిత్రగా లిఖించబడుతోంది. అయితే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు. ఈ విజయం వెనుక జగన్ 10 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, వేధింపులు, జైలు జీవితం, కుటుంబ సభ్యలపై చౌకబారు విమర్శలు. జగన్ అ�
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అత్యధిక మోజార్టీతో విజయదుందుబి మోగించారు. ఈ విజయంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం పెరిగింది. పెద్దఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు జగన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం అమరావతిలో తాడేపల్లి ఇం�
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ని కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారాయన. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కూడా విచారణ చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను రాసిన బహిరంగ లేఖను కనీసం చదవకుండా కొందరు టీడీపీ నేతలు అసందర్భ ప�