తెలుగు వార్తలు » YS Jaganmohanreddy
ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం కార్యరూపం ఇవ్వనున్నారా? వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్బంగా లాబీల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపుగా.. మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీలో సాధారణ మ�
మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలోను నెగ్గించుకోవాలనుకున్న ముఖ్యమంత్రి జగన్కు కౌన్సిల్ ఛైర్మెన్ ఎం.ఏ. షరీఫ్ షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కోరిన విధంగా ఛైర్మెన్ వ్యవహరించడంతో అధికార వైసీపీ మంత్రులు, సభ్యులు ఖంగుతిన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు.. మండలిలో బి�
గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాముఖంగా జారీ చేసిన ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఓకే చెప్పారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర�
ఏపీ రాజధాని అంశం ఓ కొలిక్కి వస్తోంది. ప్రభుత్వం జరుపుతున్న కసరత్తు తుది అంకానికి చేరింది. ఇంకో రెండు మీటింగ్లు.. ఓ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత అసెంబ్లీలో నిర్ణయం… రాజధాని ఎక్కడ ? ఎలా? ఈ అంశాలపై నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు జగన్ సర్కార్ శుభం కార్డు వేయబోతోంది. నిజానికి కోర్టు జోక్యం లేకుంటే.. శనివారం హైపవర్ కమిటీ చివర
ఏపీ రాజధానిని వికేంద్రీకరించే దిశగా అడుగులు వేగంగా వేస్తున్న ముఖ్యమంత్రి జగన్… జనవరి 20న అసెంబ్లీ స్పెషల్ సెషన్ తొలి రోజునే అందుకోసం రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైపవర్ కమిటీ శని, ఆదివారాలలో తమ నివేదికను ముఖ్యమంత్రికి అంద జేస్తుందని తెలుస్తోంది. దానికి అనుగుణంగా జనవరి 20న
ఏపీ రాజధాని విషయంలో అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో తాము అధ్యయనం చేసిన అంశాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైపవర్ కమిటీ సభ్యులు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల న�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లో మకాం వేశారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఆయన రెండ్రోజులు వుండబోతున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జగన్… సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగే భేటీ తర్వాతనే తిరిగి అమరావతికి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం మొత్తం జనవరి పదో తేదీన హైదరాబాద్ కోర్టుల్లో హాజరు కానున్నది. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరితే తిరస్కరించిన సీబీఐ కోర్టు జనవరి 10న జగన్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది. దాంతో ఆయన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఏపీ స�
ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్లో
ఏపీలోని కోట్లాది మంది పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం గోల్డెన్ గిఫ్ట్ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి పెన్షనర్ల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాలు చేరేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచ