తెలుగు వార్తలు » YS Jagan Mohan Reddy Government
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యలకు లేఖ రాశారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్ ఫీజును తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆయన ఆ లేఖలో సూచించారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల వి�
కరోనా లాక్డౌన్ వేళ అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారి కోసం
కరోనాపై యుద్ధానికి ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనాను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్రీతీ భాయి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి నుంచి విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. పిటిషన్లు పెండింగ్లో ఉండగా కార్యాలయాలను ఎలా తరలిస్తారంటూ మండిపడింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల తరలిం�
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టారు జగన్. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించ�
రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణా�