సీఎం జగన్ కడప జిల్లా టూర్లో అరుదైన దృశ్యం కనిపించింది. వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ ఆడారు ముఖ్యమంత్రి. సొంత జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్న సీఎం..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేసి..
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో హార్ట్ అటాక్ తో చనిపోయిన గ్రామ వాలంటీర్ ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వాలంటీర్ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వాలంటీర్ చనిపోయినట్లు తెలసిన వెంటనే స్పందించ�
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైయస్.జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్రెడ్డి, జెమిని కిరణ్లతో కూడిన బృందం సీఎంను కలిసారు.
నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు. మంగళవారం వేంపల్లిలోని ఇడుపుల పాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం గండి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున
ఇటీవల ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు తన కొడుకులు మంచు మనోజ్, విష్ణుతో కలిసి తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీలో ఆయన టీడీపీ నేతలపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు వాటికీ ధీటుగా టీడీపీ నేతలు కూడా మోహన్ బాబు పై విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు త్వరలోనే వైకాపాలో చేరున్నారని స�