ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సూచించారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాల కంటే..
ఏపీ ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఇవాళ అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమవనున్నారు
వైసీపీకి దమ్ముంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అంటూ ఏపీ సర్కారుకి సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు . బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెబితే
బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని టీడీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన
ఆత్మహత్య చేసుకున్న నెల్లూరుకు చెందిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అధికారులు, మంత్రి, వైకాపా నాయకులు
ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు.
సీఎం జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంక్షేమం అందిస్తూ.. ఆయన ముందుకు సాగుతున్న తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి.
Somireddy chandramohan reddy : ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు..
Hindupur MLA Balakrishna fire on YSRCP Government : ఆంధ్రప్రదేశ్ సర్కార్పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. రాష్రంలో వికృత, విన్యాసాల రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో..