తెలుగు వార్తలు » YS Jagan Cabinet
ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఆమె ఫైర్ బ్రాండ్. అలాగే.. జబర్దస్త్లోనూ 8 ఏళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తూ..
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొ
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడింది. అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర�
ఐదుగురు డిప్యూటీ సీఎంలు తన కేబినెట్లో అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో ఈ ఐదుగురు ఎవరనే చర్చ మొదలైంది. మరో 24 గంటలకు గడిస్తేగానీ పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, సీనియారిటీవారిగా పలువురు పేర్లు తెరమీదికొస్తున్నాయి. మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతం కంటే 26 మందితో �
ఇప్పటికే తనదైన శైలితో ఏపీలో పరిపాలన సాగిస్తోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్ను విస్తరించనున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్న ఏపీ కొత్త మంత్రులు.. తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకోసం శుక్రవారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా.. అందులో కేబినెట్ కూర్పుపై జగన్ చర్చించనున్నారు. కాగా మొదటిసారి ముఖ్�
ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ కేబినెట్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న ఏపీ కేబినెట్ మంత్రులు ఖరారు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు జగన్ కేబినెట్లో చోటు లేదని అంటున్నారు. సీనియర్, రెండోసారి గెల�