తెలుగు వార్తలు » YS Family
దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది. గత మార్చ�
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో కాస్త నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన సిట్ దర్యాప్తు బృందం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో వైఎస్ కుటుంబసభ్యులైన భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వీరితో పాటు పలువు�
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తోన్న సిట్.. వైఎస్ కుటుంబసభ్యులను విచారిస్తోంది. వీరితో పాటు జమ్మలమడుగు వైసీపీ, నేతలు కార్యకర్తలను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న అయిన వివేకా ఈ ఏడాది మార్చి 15న మరణించారు. గు�