అదొక చిన్న గుంత.. కాదు..కాదు.. గుంతలా కనిపించే ఒక పెద్ద బావి. దూరం నుంచి చూసి ఎవరైనా దాన్ని ఏదో గుంత అనుకుంటారు కానీ... దగ్గరకు వెళ్లి చూసారో షాకవుతారు.
ఏడారి దేశాల్లో యెమన్ దేశం కూడా ఒక్కటి. ఈ దేశాల్లో నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెద్ద బిల్వంను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిలో నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు...
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు తెచ్చింది. జూన్ 1 నాటికే దేశంలోకి
సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. సౌదీకి చెందిన ఓ జెట్ విమానాన్ని కూల్చడంతో.. దాదాపు ముప్పై మందికి పైగా అక్కడి స్థానిక పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్ నార్త్ ప్రావిన్స్లోని అల్ జాఫ్ ప్రాంతంలో జరిగింది. అయితే హౌతీ తిరుగు