తెలుగు వార్తలు » YCP party
ఆంధ్రప్రదేశ్లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు తమ మాటలు, చేతలతో స్థానిక ...
వైసీపీ వర్గాలు కొట్టుకున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలు రోడ్డెక్కి మరీ తగాదా పడ్డాయి. అందుకు కారణం ఓ దేవాలయ నిర్మాణం. వైసీపీలోనే ఓ వర్గం దేవాలయ నిర్మాణానికి పూనుకోగా.. మరో వర్గం దానిని అడ్డుకుని కూల్చేసింది. దాంతో రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది.
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యాకనే ఢిల్లీ వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చివరికి ప్రధానిని కల్వకుండానే తిరుగుముఖం పట్టారు. ఢిల్లీ పర్యటనను చివరి నిమిషం దాకా మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి.. తీరా ఢిల్లీ వెళ్ళి 24 గంటలు తిరక్కుండానే తిరిగొచ్చేశారు. ఇంతకీ మోదీని జగన్ ఎందుకు కల్వలేద�
గన్నవరం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. త్వరలోనే వైసీపీలో చేరబోతున్న వల్లభనేని వంశీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ సీనియర్ నేతలను కలవడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు జగన్తో జరిపిన భేటీ తరువాత.. సీఎం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు గన్నవరంలో ఒకటే చర్చ జర�
వైసీపీలో వార్ షురూ అయ్యిందా..? ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..? అంటే.. అవుననే అనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందా..? అక్కడ జరిగిన ఘటనను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీవో సరళ మీద దాడి చేశారంటూ ఆరోపణలు వెల�
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన గుంటూరులోని కాకుమానులో చోటుచేసుకుంది. వైఎస్ విగ్రహం చేతులు, కాలు భాగంల్లో.. ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన విషయాలు బయటకు వచ్చాయి. కాగా.. కాకుమానులోని చౌరస్తాలో