కడప నగరంలో అన్న క్యాంటీన్ (Anna Canteen) కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత మున్సిపాలిటీ ఆఫీస్ రోగులు, వారి బంధువుల ఆకలి తీర్చేందుకు టీడీపీ (TDP) హయాంలో రూ.30 లక్షలు వెచ్చించి...
AP New Districts: ఆంధప్రదేశ్(Andhra Pradesh)లో ఓ వైపు ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపడుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది(Ugadi) పండగ వేదికగా కొత్త జిల్లాలను అధికారికంగా ఏర్పాటు..
రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. రైతుభరోసా- పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేశారు.
Rythu Bharosa: నేడు వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
బెయిలుపై ఉన్న ఏపీ నేతలు జైలుకు పోతారు.. నిర్మాణాత్మక పాలన లేదు అంతా విధ్వంసమే.. అమరావతి నిర్మాణంపై రాజకీయం.. పోలవరం ఏడేళ్లైనా పూర్తికాలేదు అక్కడ రామాలయం కడితే ఇక్కడ ధ్వంసం ఎర్రచందనం స్మగ్లింగ్కు ప్రోత్సహం..
AP Politics: కుప్పం నీదా? నాదా?.. చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి. ఓ వైపు పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేస్తామంటోంది వైసీపీ. మరోవైపు పరువు కోసం పాకులాడుతోంది టీడీపీ.
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తక్షణమే స్పందించిన రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టాలని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.