తెలుగు వార్తలు » YCP Government
ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని భావ ప్రకటనా స్వేచ్ఛ హరిస్తున్నారంటూ టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో సమావేశం కావాలని టీడీపీ ఎంపీలు అపాయిమెంట్ కోరారు.
హైకోర్టు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం రంగులు మారుస్తోందట. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు రంగులు మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలకి మాత్రం..
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులను వేయడం గత కొద్ది రోజుల నుంచి తీవ్ర దుమారంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. దీంతో సీఎం జగన్ మూడు వారాల్లోపు అన్ని..
ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని, ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు జీవోలకు గవర్నర్ కార్యాలయం..
రోజురోజుకీ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. బాధితులను, కుటుంబ సభ్యులను, బంధువులను..
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. దీంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చెబుతున్న సూచనలను పాటిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు..
ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం కార్యరూపం ఇవ్వనున్నారా? వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్బంగా లాబీల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపుగా.. మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీలో సాధారణ మ�
సీఎం అయితే రాజధానిని మారుస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు రాజధానిని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోజుకో మాటతో రాజధానిని గందరగోళంలోకి నెట్టుతున్నారని త�
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు.. వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీయేతర పార్టీల్లో కొంతమం
తన మాటలు, చేతలతో సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీలోను చిచ్చు రేపుతున్నాడు. జనసేన తరపున గెలిచి ముఖ్యమంత్రి జగన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత పార్టీకే కాకుండా అధికార వైసీపీకి తలనొప్పిగా మారారు. రాపాక వరప్రసాద్.. జనసేన తరపున పోటీ చేసిన పవన్ కల్యాణ్ �