తెలుగు వార్తలు » Wion
సుష్మాస్వరాజ్.. పార్టీలకు అతీతంగా దేశమంతా గౌరవించదగిన గొప్ప రాజకీయ నేత. ప్రపంచం నలుమూలల ఉన్న భారత ప్రజల కష్టాలను తీర్చిన ఏకైక వీరవనిత సుష్మాస్వరాజ్. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ తన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకితమించింది. సుష్మాస్వరాజ్ను అందరూ ముద్దుగా ‘సూపర్ మామ్’ అఫ్ ఇండియా అని పిలుచుకుంటారు. ఈ మహానే�
సుష్మాస్వరాజ్ చివరి క్షణాల్లో కూడా దేశం కోసం ఆలోచించారు. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్సభలో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ తన చివరి ట్వీట్ చేశారు. జీవితం�
బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుస్మాస్వరాజ్ మంగళవారం రాత్రి కన్ను మూశారు. గుండెనోప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుస్మాస్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. ఆమె భౌతిక కాయాన్ని ఢిల్లీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. గుండె నొప్పి రావడంతో ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించగా.. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె కోసం పార్టీ నేతలు ఆసుపత్రికి రాగా.. వారిలో కిషన్ రెడ్డి కూడా ఉన్న�
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్�
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్�
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్�
తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో తీవ్ర విషాదం అలుముకుంది. సుష్మాస్వరాజ్ మృతి పట్ల కాంగ్�
తెలంగాణ చిన్నమ్మ, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించిన ఆమె.. కేంద్రమంత్రిగానూ, ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పని చేశారు. 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3వరకు ఢిల్లీ స�
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ కోసం, పేదల జీవిత�