తెలుగు వార్తలు » will tackle pakistan wherever it wants: top diplomat on world court challenge
కశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని ఏ వేదికపై ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్ చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన�