తెలుగు వార్తలు » wildlife
నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఏఎండీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చకు తెరపడింది.
ఓవైపు దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డెన్ టైగర్(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు గుర్తించారు.
పక్షులు మరియు జంతువులు వలసపోతాయని తెలుసు. కానీ తోడును వెతుక్కుంటూ ఓ పులి చేసిన ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేల కిలోమీటర్ల పాటు ఈ ప్రేమ ప్రయాణం సాగింది.
చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2000 మందికిపైగా కరోనా వైరస్ సోకగా.. 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో చైనా ప్రభుత్వం మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో దేశవ్యాప్తంగా వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ బ్యూరో సంయుక్త ప్రకటనలో తెలిపింది. వన్యప్రాణు�
డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్స్ కొత్త దారి వెతుకుతున్నారు. నేరస్థులతో జత కట్టి సరికొత్తగా క్రైమ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది స్మగ్లర్స్ ఎవరికి తెలియని దారిలో డ్రగ్స్ ఖైదీలకు సరఫరా చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ లో ఉన్న ఒక జైలులో ఉన్న కొంతమంది ఖైదీలకు సీక్రెట్ గా సిమ్ కార్డ్స్, సెల్ ఫోన్స్, డ్రగ్స్ సీక్రెట్ �
మ౦చినీటి సరస్సైన కొల్లేరు ను౦చి అక్రమ స్మగ్లి౦గ్ జరుగుతో౦ది. కృష్ణా జిల్లా కలిది౦డి మ౦డల౦ మద్వానిగూడె౦లో తాబేళ్ళను స్మగ్లి౦గ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ను౦చి దాదాపు రె౦డు వేల తాబేళ్ళను స్వాధీన౦ చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి రెమా౦డ్ కు తరలి౦చారు. కొల్లేరు ను౦చి ఒడీషా, అస్సా౦, కర్నాటక, పశ్చ�