తెలుగు వార్తలు » WIFI
Free WiFi: ప్రభుత్వరంగ సంస్థ రైల్టెల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5600 స్టేషన్లలో ఉచిత వైఫైని అందిస్తోంది. దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో అధిక వేగంతో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించే ‘స్టేషన్’ కార్యక్రమానికి … గూగుల్ సాంకేతిక సహకారంతో భారతీయ రైల్వే 2015లో శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఒప్పందం 2020లో ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని ఉపసం
భారతదేశంలోని గ్రామాల్లో భారత్నెట్ ద్వారా అందించబడుతున్న వైఫై సేవలు మార్చి 2020 వరకు ఉచితంగా లభిస్తాయని టెలికాం సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం తెలిపారు. “మేము ఇప్పటికే భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించాము … దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు తీసుకె�
దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. తన కార్యకలాపాలను ఇండియాలో మరింతగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా Artificial Intelligence ల్యాబ్ ని కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొల్పింది. ఈ ల్యాబ్ ద్వారా ఉత్పత్తులను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని మౌంటెన్ వ్యూ హ�