ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలే ఆ కుటుంబం పాలిట శాపంగా మారాయి. ఎందుకు సీసీ కెమెరాలు పెట్టామా అనేటట్టుగా వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. సీసీ కెమెరా ఫుటేజ్ తో పోలీసులకు సహాయం చేసినా,..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకునేందుకు ఏసీలు, కూలర్లను వదిలి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.
Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు..
Andhra Pradesh: మారుతున్న కాలంతో పాటు బంధాలుకూడా బలహీనపడుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ..
ప్రేమించిన యువతి ఫోన్ లిఫ్ట్ చేయలేదనే చిన్న కారణంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ...
Bhadradri Kothagudem: తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉండాల్సిన పసికందులను అమ్మేసే దుర్మార్గులు పెరిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాసులకు కక్కుర్తిపడి
తల్లి పొత్తిళ్లలోని చంటిబిడ్డను అమ్మేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులో లేక వేరే కారణమో తెలియదు కానీ... తన బిడ్డ తనకు కావాలని ఆ తల్లి రోదిస్తోంది.