ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేదిక మీద ఉన్న వధూవరులు ఇష్టమైన పానీపూరిని చూసి కింద దిగివచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ గుటకలేసుకుంటూ తిన్నారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు తన దగ్గరికి వస్తున్న వరుడిని చూసిన వెంటనే ఆమె వెనక్కి వెనక్కి పరిగెడుతుంది. దాంతో వరుడు ఒక్కసారిగా ఆమెను కోపంతో చూశాడు..ఇక అంతే, ఆమె ఆగిపోతుంది. ఆ తర్వాత
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు.