తెలుగు వార్తలు » washington » Page 3
గాల్వన్ వ్యాలీలో భారత సైనికులపై దాడి చేయాలని చైనాలోని ఓ సీనియర్ సైనికాధికారి తమ సైన్యాన్ని ఆదేశించారా ? దీనివల్లే ఉభయ దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు రేగి.. భారీ ఘర్షణ జరిగిందా ? అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. చైనాలో వెస్టర్న్ థియేటర్ కమాండ్..
అమెరికాలో విచిత్ర పరిస్థితి తలెత్తింది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళన జరుపుతున్నవారు క్రమంగా నల్ల జాతి పోలీసులను దాదాపు 'శాసించే స్థాయికి'..
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ప్రకటిస్తూ.. , వారి 'గౌరవ చిహ్నం' గా ఓ వీధికే పేరు పెట్టారు.'బ్లాక్ లివ్స్ మ్యాటర్ ప్లాజా'..
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మెల్లగా ఆర్థిక సంక్షోభంవైపు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ ఆర్థిక మాంద్యం ఆనవాళ్లు కనబడుతున్నాయి.
ఇతర ప్రయోజనాలు కల్పించాలంటూ.. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది గత మార్చి 28 నాటి పరిస్థితి.. అంతకు ముందు వారంలో ఇలాంటి వారి సంఖ్య సుమారు 30 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడిది రెట్టింపు అయింది.
కరోనాను ఎదుర్కొనేందుకు 64 దేశాలకు అమెరికా మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ఇది గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల సాయానికి అదనం. ప్రస్తుతం 64 దేశాలు కరోనా సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయని, ఈ దేశాల్లో తగినన్ని వైద్య సాధనాలు గానీ నిపుణులు గానీ
భయంకర కరోనా వైరస్ పై తమ రెండు దేశాలూ కలిసికట్టుగా పోరాడాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కు ఘాటైన రిప్లయ్ ఇచ్చారు. కరోనా అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాను జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడుతానని ట్రంప్ గురువారం మీడియాకు తెలిపారు. అన్నట్టే వీరి మధ్య జరిగిన సంభాషణలో.. జిన్ పింగ్ తామేమీ
అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 82,404 కరోనా కేసులతో ఈ దేశం ఇటలీ, చైనా దేశాలను మించిపోయింది.. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
అమెరికాలో కరోనా తన ప్రతాపం చూపుతోంది. సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ లో మరో ఇద్దరు ఈ వ్యాధికి గురై మరణించారు. దీంతో దేశంలో కరోనాకు గురై మృతి చెందిన వారి సంఖ్య 19 కి పెరగగా..
అమెరికాను కరోనా మెల్లగా వణికిస్తోంది. ఈ వ్యాధికి గురై తాజాగా ఫ్లోరిడాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 మందికి పెరగగా.. 330 కేసులు నమోదయ్యాయి.