లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో ఇతర దేశాలకు చెందిన వేల మంది చిక్కుకుపోయారు. అందులో పాక్కు చెందిన వారు కూడా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. పది రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల మంది వరకు ఇక్కడే ఉండిపోయినట్లు గుర్తించారు. వారందికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారంతా వారి స్వదేశానికి వెళ్ల�
పాకిస్తాన్లో 14 నెలలు బందీలుగా ఉన్న మత్స్యకారులు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థలాలకు చేరుకున్న వారిని చూసి.. కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 20 మంది మత్స్యకారులు ఇళ్లకు చేరుకుని ఆత్మీయుల్ని కలుసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పాక్లో తమ అనుభవాలను చెప్తూ కన్నీటిపర్యం�
సింధ్ ప్రావిన్స్లోని లాండి పట్టణం మాలిర్ జిల్లా జైలు నుంచి 20 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. గత ఏడాది కాలంగా జైలులో ఉన్న భారతీయ మత్స్యకారులను లాహోర్ నుండి తరలించి వాగా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టార�
న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ కొనసాగుతుంది. శ్రావ్యమైన సంగీతం, సంగీతానికనుగుణంగా సైనికుల అభినయం, ప్రేక్షకుల చప్పట్లతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఉత్సవం అట్టహాసంగా కొనసాగుతోంది. బీఎస్ఎఫ్ దళాలు బీటింగ్ రీట్రీట్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విన్యాసాల
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అట్టారి సరిహద్దులో నేడు భారత్-పాక్ దళాలు నిర్వహించిన ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక ఘనంగా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేగా ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న వాఘా-అటారీ సరి�
న్యూఢిల్లీ: భారత ఫైటర్ పైలట్ అభినందన్ మరికాసేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు. వాఘా బోర్డర్ వద్ద ఆయనను పాకిస్థాన్ మనకు అప్పగించే అవకాశాలున్నాయి. అయితే అభినందన్ రాగానే ముందుగా భారత్ ఏం చేయబోతుందో తెలుసా? వైద్య పరీక్షలు. అవును అభినందన్కు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పాక్ అందించే వైద్య నివేదికకు మన వైద్�