ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్, సర్వేలు సర్వ సాధారణమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతేడాది ఇలానే సర్వేలు చేసి వైసీపీ వస్తుందని అన్నారు.. ఏమయిందని..? ప్రశ్నించారు. గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈ సారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. ‘ఇప్పుడు చెబుతున్నా.. రాసుకోండి మీరు.. నూటికి వెయ�
కోల్కతా : పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో ఓ నోడల్ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఇన్ఛార్జ్ అయిన అర్నబ్ రాయ్ గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్ చౌదరీ పాలిటెక్నిక్ కాలేజీలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రాయ్ తిరిగి రాలేదు. దీంతో తోటి సిబ్బంది ఉన్నతాధి
గవర్నర్ నరసింహన్ను కలిశారు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ సీనియర్ నేతలు. టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. టీడీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. తమ కార్యకర్తలపై కూడా దాడులు చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎ
తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగిందన్నారు ఈసీ రజత్ కుమార్. ఈవీఎం, వీవీ ప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించామన్నారు. ఓట్ల లెక్కింపుకు ఇంకా 41 రోజులు గడువు వుండడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం, వీ
వీవీ ప్యాట్ లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని స్పష్టం చేసింది. ఎంపీ స్థానంలో 35 ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని ఆదేశించింది సుప్రీం. వీవీ ప్యాట్లు లెక్కించాలని ఇదివరకే.. 21 పార్టీలకు సంబంధించిన నాయకులు సుప్రీంలో పిటిషన్ వ�