ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీల అభ్యర్థులు కోటీశ్వరులే కావడంతో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కోటీశ్వరుల సంఖ్య పెరిగింది.
ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో 'నోటా' పై ఎక్కువ ఓట్లు పోలైన పక్షంలో ఆ ఎన్నిక ఫలితాలను చెల్లనివిగా ప్రకటించాలని, మళ్ళీ కొత్తగా ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన 'పిల్' పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
గోవా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు చూపింది. లోకల్ ఫైట్లో విన్నర్గా నిలిచింది. గోవాలోని 49 జెడ్పీ స్థానాలకు గాను 32 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకుంది.
బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్హౌస్ ఖాళీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ కు 306 రాగా, ట్రంప్ కు 232 మాత్రమే వచ్చాయి
చివరి వరకు ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌటింగ్.. నోటాకు 552 మంది ఓటేశారు.
బీహార్ అభివృధ్డి కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇది నాకు అవసరం..అభివృధ్ది పథం నుంచి రాష్ట్రం వైదొలగరాదు..అని ఆయన.. బీహార్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో ఓట్లు కుల ప్రాతిపదికపై కాక, పురోగతి ప్రాతిపదికపై పోలవుతున్నాయని ఆయన అన్నారు. ‘డబు�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ పై పోటీపడుతోన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ అమెరికా చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కో�
అమెరికా ఎన్నికలకు సమయం క్రమేపీ దగ్గరపడుతుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇండియన్ అమెరికన్లను మఛ్చిక చేసుకునే పనిలో పడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడేనని, ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
సింగరేణి కాలరీస్ ఉద్యోగులపై బీజేపీ ‘ కన్నేసింది ‘. సింగరేణి గనుల్లో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు, వర్కర్లు ఉన్నారు. తెలంగాణాలో ఆరు జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి. కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లల
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి చూపూ ఎన్నికల ఫలితాల మీదనే. గెలుపు మాదంటే మాదేనని రాజకీయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షనేతలు వీవీప్యాట్లోని స్లిప్పులను 5శాతం లెక్కించాలని కోరారు. అయితే.. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సందేహం తలెత్తింది. ఒకవే�