తెలుగు వార్తలు » Vizianagaram District News
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తలు అరగంట వ్యవధిలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఎస్ కోట మండలం పందిరప్పన్న జంక్షన్ వద్ద...
ఏపీలో వాలంటీర్ల సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారు కీలకంగా పనిచేశారు. కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో సాయపడ్డారు.
విజయనగరం మన్యంలో అంతుచిక్కని వ్యాధి అడవి బిడ్డల ప్రాణాలు తీస్తోంది. శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు.
అందరూ భూమి నాకు సొంతం..నాకు సొంతం అని గొడవలకు దిగుతారు. కానీ నిజం ఏంటంటే అందరూ భూమికే సొంతం. చివరికి 6 అడుగుల నేలే అందరికి కావాల్సింది.
ఆట వస్తువు గొంతులో ఇరుక్కొని ఏడాదిన్నర పాప మృతి చెందింది. విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలం చినగుడబలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట గౌరీశంకర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాన్నమ్మ మృతి చెందిన గంటల్లోనే మనవడు ప్రాణాలు విడిచాడు.
గవర్నమెంట్ ఆస్పత్రులంటే జనం కాస్త జంకుతారన్న మాట వాస్తవం. అక్కడ స్టాఫ్.. పేషెంట్లను సరిగ్గా పట్టించుకోరని, సౌకర్యాలు నామమాత్రంగా ఉంటాయన్న అపవాదు ఉంది.
విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణ ఘటన జరిగింది. కోడి గురించి జరిగిన చిన్న ఘర్షణ..తండ్రి చేతిలోనే కొడుకు హత్యకు దారితీసింది. గ్రామంలో నివశించే అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే యువకుడికి కోడ్లు అంటే చాలా ఇష్టం.