కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ (Korba Express) ను కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా (70) అనే వృద్ధుడు మార్గమధ్యలో రైలులోనే మృతి చెందాడని అధికారులు తెలిపారు.
ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భర్త వెంటే తుదివరకు నడిచింది ఓ ఇల్లాలు..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దుగ్గిరాల, రేపల్లె ఘటనలు మరవకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహిళ ఇంట్లో...
పవిత్రపుణ్యక్షేత్రం రామతీర్థం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. నీలాచలం కొండపై కోదండ రాముడి ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు దేవదాయ శాఖ అధికారులు.
Andhra Pradesh: కంకణాపల్లిలో సంకటాలకు కారణం ఏమిటి? ప్రాణాలకు బలి తీసుకుంటున్న అంతుచిక్కని వ్యాధి. ఏంటీ వ్యాధి ? దీని లక్షణాలు ఏంటి ? వివరాల్లోకెళితే..
విజయనగరం జిల్లా భోగాపురం మోడల్ స్కూల్ విద్యార్థి మృతి సంచలనంగా మారింది. స్కూల్ ప్రిన్సిపాల్ కఠిన వైఖరి కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు ఆమె సాధారణ గృహిణి. ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. అంతే కాదు.. దేశ, విదేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతులతో అందరి మన్ననలు పొందుతూ పారిశ్రామికవేత్తగా మారారు.. కోట్ల రూపాయల టర్నోవర్...
Gurukul School: విజయనగరం జిల్లా(vizianagaram District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల(APRS School (Boys))లో పాము కలకలం
Vizianagaram Crime News: విజయనగరం జిల్లా సాలూరులో కిలాడీ వాలంటీర్ మానాపురం రమ్యతోపాటు ఆమె తల్లి అరుణను సాలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gold Robbery: విజయనగరం పట్టణం(Vizianagaram ) రవి జ్యూవెలరీ షాపు(ravi jewellers Shop)లో చోరీకి పాల్పడిన నిందితుడ్ని 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితులను చత్తీస్ ఘడ్(Chhattisgarh) లో అరెస్టు చేసి..