విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మృతులకు ఐక్యరాజ్యసమితి సంతాపం తెలిపింది. 12 మంది మృతికి కారణమైన ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ప్రకటన రిలీజ్ చేశారు. “గ్యాస్ లీకే