విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీకయ్యి 12 మందిని పొట్టనబెట్టుకోగా.. దీని ప్రభావానికి గురయిన వందలాది మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కళ్లముందే సొంతవాళ్లు విగతజీవులుగా మారడం చూసిన చనిపోయినవారి బంధువుల వేధనలు మిన్నంటున్నాయి. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఐ ఆర్ – ఎన్ ఈ ఈ ఆ
విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో ఒక్కసారిగా అలజడి రేపింది. ఈ దుర్ఘటనతో ఎఫెక్ట్ అయిన బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గ్యాస్ లీక్ ప్రభావం లోకోపైలట్లపై పడింది. గోపాలపట్నం రైల్వేస్టేషన్లో ట్రైన్స్ నిలిపిన లోకో పైలట్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున గోపాలపట్నం సమీపంలో 45 నిమిషాల పాటు గూడ్స్ ర�