Andhra Pradesh: విజయవాడ నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు ..
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. నిన్న మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో...
సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే జాబ్ మేళా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు. వైసీపీ మూడో విడత జాబ్ మేళా పోస్టర్ ను ఆయన రిలీజ్ చేశారు. తేదీలను ప్రకటించి, వివరాలు వెల్లడించారు. వైసీపీ ఆధ్వర్యంలో....
దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. నిత్యం సామాన్యుల చేతి చమురును వదిలిస్తున్నాయి. ఫలితంగా కొంతమంది వాహనదారులు ఇంటివద్దనే తమ వాహనాలను విడిచిపెళ్లి ప్రజారవాణా బస్సులను ఉపయోగిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల(Tirumala) తరువాత పెద్ద దేవాలయంగా పేరుగాంచిన విజయవాడ(Vijayawada) లోని ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి నిత్యం 30 నుంచి 50 వేల మంది...
Vijayawada News: విజయవాడ జీజీహెచ్ లో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(vijayawada) ఇంద్రకీలాద్రి మరో వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ రెండు నుంచి పదో తారీఖు వరకు ఆలయంలో వసంత నవరాత్రులు జరగనున్నాయి. చైత్ర మాసం కావడంతో..
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విజయవాడ(Vijayawada) మీదుగా 72 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు.. కాకినాడ టౌన్ - లింగంపల్లి,...
ఏప్రిల్ ఒకటో తేదీన తల్లీబిడ్డల నూతన వాహనాలు ప్రారంభం కానున్నందున విజయవాడ(Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. బెంజ్ సర్కిల్ వేదికగా...
సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులనే కాదు విద్యావంతులనూ ఏమార్చుతున్నారు. లాటరీ వచ్చిందనో, ఆఫర్ ఉందనో ఇలా ఏవో కారణాలు చెప్పి నమ్మిస్తున్నారు. తీరా నమ్మాక నట్టేట ముంచుతున్నారు....