తెలుగు వార్తలు » VIDYASAGAR RAO
అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా..
కేంద్రంలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. అయిదు నెలల క్రితం తాను ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో స్వల్ప మార్పులు, చేర్పులకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమవుతున్నారు. అయితే గతంలో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలను ఒంటి కన్నుతో మాత్రమే చూశారు ప్రధాని మోదీ. అంటే ఒక్క తెలంగాణకు మాత్రమే ఓ మంత్రి ప�
బీజేపీలో సీనియర్ నేత, మహారాష్ట్రకు మొన్నటి దాకా గవర్నర్ గా వ్యవహరించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. గవర్నర్ గిరి పోగానే తిరిగి హైదరాబాద్ వచ్చేసిన విద్యాసాగర్ రావు ఇటీవలే బీజేపీలో మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రాజకీయాల్లో ఇక యమా యాక్టీవ్ గా ఉంటానని కూడా సెలవిచ్చారు. అయితే ఇవ�