ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని షాక్ తగిలింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై.. గురువారం మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలోని ఒక పదాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య జరిగిన ప్రసంగంలో..
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత సీనియర్ న్యాయవాది పీపీ రావుకి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశార�
పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చారిత్రాత్మక మసీదుల్లో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయా దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ హాజరయ్యారు. వారితో పాటు మ�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని అందజేశారు. అయితే ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కాగా, రాహుల్కు రాష్ట�
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి భౌతికదేహానికి నివాళులు అర్పించిన వెంకయ్య.. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ప్రతి క్షణం ప్రజలకోసమే కష్టపడ్డారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ�
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీమారడంపై టీడీపీ ఎంపీలు నలుగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్,తోట రామలక్ష్మి, గల్లా జయదేవ్,కేశినేనిలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ టీడీపీని బీజేపీలో విలీనం చేసే అధికారం ఛైర్మన్ పరిధిలో ఉండదని,
నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మ
ఏపీలో సానుకూల పవనాల కోసం బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్ గీస్తోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంలో గట్టి పొటి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఓటర్లు మనసు గెల్చుకుంటామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా నుంచి, విభజన హామీల అముల దాకా మోదీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత భగ్గుమంటోంది. ఈ �
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవిత నేడు కేరళకు వెళ్లనున్నారు. కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆహ్వానం మేరకు కవిత వెళ్లనున్నారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల సందర్భంగా కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కౌంట్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్�
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.40 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. అనంతరం వెంకటాచలం అక్షర విద్యాలయంలో పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంటక�