ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడంలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అదే బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాయి. అయితే..
Tax On Petrol: చమురు ధరల పెరుగుదలకు కారణం ఏదైనా ఆ భారం మాత్రం సామాన్యులపైనే పడుతోంది. దీనికి తోడు దేశంలో పెట్రో డీజిల్ ధరలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు కూడా భారీగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చమరు వసూళ్లలో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
Petrol Diesel Price - Telangana: తెలంగాణ ఇంధనంపై వ్యాట్ను తగ్గించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి..
Bandi Sanjay on TS Govt: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం
దేశంలో విమాన ప్రయాణం చౌకగా ఉంటుంది. ఇందుకోసం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రాలకు లేఖ రాశారు. విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి..
వాహనదారులకు భారీ షాక్ ఇస్తోంది ఢిల్లీ సర్కార్. గత 40 నుంచి 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై రూ.1.67 పెరిగింది. అటు లీటర్ డీజిల్పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ సర్కార్.. పెట్రోల్,డీజిల్ ధరలపై వ్యాల్య�
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు వ్యాట్ విధించింది. సవరించిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో వాహనదారులపై అదనపు భారాన్ని పెంచుతూ రెవెన్యూ (వాణిజ్య పన్నులు -2) విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం జిఓ ఎంఎస్ నెంబర్ 19 ను విడుదల చేశారు. దీంతో ప్రజలపై లీటరుకు పెట్రోల్
గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయన్న వార్తలు నిజమవుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్క తీరు ధరలతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మధ్యప్రదేశ్లో పెరిగిన పెట్రోల్ ధర చూసిన వాహనదారులు పెట్రోలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యప్�