బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. బాధిత మహిళ భర్తను కొట్టి.. వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది.
విజయవాడ జీజీహెచ్ ఘటన మరువక ముందే విశాఖలో మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే.. తప్పుగా ప్రవర్తించాడు.
AP Women's Commission: ఏపీలోని విజయవాడ ప్రభుత్వ (GGH Vijayawada) ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
సీఎం జగన్(CM Jagan) ను విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. ఆయనకు అందరి కంటే పెద్ద పదవి ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారని వైసీపీ నేతలే(YCP Leaders) అంటున్నారని..
Bonda Uma: మహిళా కమిషషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై(Vasireddy Padma) మరోసారి తీవ్ర పదజలంతో టీడీపీ నేత బోండా ఉమా విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మపై సంచలన కామెంట్స్ చేశారు..
AP Women’s Commission: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.
Vijayawada: విజయవాడ ప్రభుత్వాసుపత్రి(Government Hospital) దగ్గర టెన్షన్ నెలకొంది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి.. కేబినెట్ ర్యాంక్లో ఉన్న మహిళా కమిషషన్ ఛైర్మన్..
రాష్ట్రంలో దొంగ పాస్టర్లు.. స్వాములు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. వారిపట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma).
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద అతికించిన అశ్లీల సినిమా పోస్టర్లపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో లైంగిక దాడులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు...