Gyanvapi case: జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను మే 26వ తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. కమిషన్ సర్వే నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసేందుకు
భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసి పర్యటన సమయంలో పక్షులకు ఆహారం వేసి.. వివాదాల్లోకి చిక్కుకున్నాడు.. తాజాగా అతనిపై వారణాసి కోర్టులో చార్జ్షీట్ దాఖలైంది. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో..