మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ హిట్ ‘జిగర్తాండా’కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్లో కనిపిస్తాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీ�
వాల్మీకి టైటిల్ వివాదానికి తెర పడింది. ఈ సినిమా టైటిల్ను గడ్డలకొండ గణేష్గా మార్చారు. గత కొద్ది రోజులుగా వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. ఓ వర్గం పట్టుబట్టింది. క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటూ బోయ కులస్థ
‘వాల్మీకీ’ సినిమా టైటిల్పై ఈ మధ్య అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. హైకోర్టులో కేసులు కూడా వేశారు. సినిమా టైటిల్ మర్చాలని.. ఇదివరకే పలువరు గొడవ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాపై బీజేపీ సీనియర్ లీడర్.. కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం వివాదాస్పదంగా మారింది. ‘వాల్మీకీ’ సినిమా టైటిల్తో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని.. వె
వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా బోయ సంఘం మాత్రం ఊరుకోవడం లేదు. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నుంచి వస్తున్న వాల్మీకి చిత్రం సెప�
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. తెలుగులో వరుణ్ తేజ్, అథర్వ మురళీ నటించారు. ఇక ఈ మూవీ కోసం మొదటి సారిగా విలన్గా మారాడు వరుణ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. త�
వాల్మీకి టైటిల్పై వివాదం రాజుకుంటోంది. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద వాల్మీకి సంఘాలు ఆందోళన చేపట్టారు. మెగాస్టార్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేస్తూ..నగరంలో వాల్మీకి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వాల్మీకి మహర్షి విగ్రహనికి పూలమాల వే�
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ విలన్ లుక్లో కనిపించనున్నాడు. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్గా వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. 14రీల్�
ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ వివిధ రకాలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ పజిల్స్ ఇస్తుండడం కామన్ అయిపొయింది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు హరీష్ శంకర్.. ప్రేక్షకులకు ఓ పజిల్ ఇచ్చాడు. వెనక్కి తిరిగి ఉన్న ఓ హీరోయిన్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి.. ఈ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ జనా�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు. అందులో భాగంగా ఈ మూవీలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ను ప్లాన్ చేశాడని సమాచారం. ఈ పాట ప్రత్యేకంగా ఉండాలని అందులో తెలుగమ్మాయిని తీసు�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి కొంతమంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు వచ్చి గొడవకి దిగినట్లు తెలుస్తోంది. దానితో షూటింగ్కు బ్రేక