కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తల్లుల నుంచి పిల్లలకు యాంటీబాడీలు వ్యాపిస్తున్నాయి. పరిశోధనలో దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి.
భారతదేశంలో 57 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారు. వీటిలో 30.13 కోట్ల డోసులు పురుషులు.. 26.89 కోట్లు మహిళలు తీసుకున్నారు. టీకాలు తీసుకోవడంలో మహిళలు పురుషుల కంటే వెనుకబడి ఉన్నారు.
భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాజల్ వ్యాక్సిన్)కు ఒకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
దేశంలో కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్పై మొదటి అధ్యయనం ఫలితాలను ఐసీఎంఆర్ (ICMR) విడుదల చేసింది. ఆ అధ్యయన ఫలితాలు ఏం చెబుతున్నాయంటే..
COVID-19 Vaccine Tracker: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ మహాయజ్ఞంలా సాగుతోంది. శుక్రవారం(జులై 20, 2021) ఒక్కరోజే దేశంలో అరకోటి మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ ఒక్కటే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో అందరి అభిప్రాయం ఇదే.
Vaccinate All: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానున్నదని తగిన చర్యలు ముందుగానే తీసుకోవాలని ఓ వైపు వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు..
కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడే అవకాశముందని రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.
Vaccination: కరోనాను ఎదుర్కోవడంలో టీకా పెద్ద ఆయుధమని ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్నారు. ఇది చాలా పరిశోధనలలో కూడా నిరూపించబడింది.
Vaccination: భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించి ఆరు నెలలు పూర్తి కావస్తోంది. రేపటితో అంటే జూలై 16తో 180 రోజులు పూర్తి అవుతాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 39 కోట్లకు పైగా మోతాదులను ప్రజలకు అందించారు.