తెలుగు వార్తలు » Uttham Kumar Reddy
హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్నగర్లో ఉత్తమ్ పద�
హుజూర్నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 30వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్ నగర్ స్థానానికి సంబంధించి పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మ�
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందులోను ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంత
పార్టీలు ఫిరాయించే సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీ ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల�