తెలుగు వార్తలు » Uttara Pradesh
యూపీలోని గ్రేటర్ నోయిడాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఓ విద్యుత్ సబ్ స్టేషన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్లోని సెక్టార్ 148లో ఈ సంఘటన..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నలభై వేలకు చేరువలో ఉండగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పదివేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. అయితే ఈ కేసులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రద
యూపీలో షాకింగ్ ఘటన ఒకటి స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఇటా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. సింగ్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత దేహాలు బయటపడ్డాయి. శనివారం నాడు ఈ సంఘటన బయటపడింది. మృత దేహాలన్నీ ఒకే గదిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దివ్య అనే ఓ మహిళ మృతదేహం తన అత్త�
యూపీలో కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్నా.. అదే సమయంలో బాధితులు కూడా కరోనా మహమ్మారిని జయిస్తున్నారు. తాజాగా షమ్లీ జిల్లాలో 13 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరిలో 11 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ 13 మందికీ వరుసగా రెండుసార్లు కరోనా పరీక్షలు జరపగా.. రెండు సార్లు కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధ�
బుధవారం నాడు యూపీ మురదాబాద్లోని ఓ ప్రాంతంలో మెడికల్ టీంపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.కరోనా కేసుల సర్వే నిమిత్తం వెళ్లిన వైద్య సిబ్బందిపై .. అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. కరోనా అనుమానితులను తీసుకెళ్లేందుకు.. ఓ అంబులెన్స్.. దానికి సెక్యూరిటీగా రెండు పోలీసుల వాహనాలు ఓ మురదాబాద్లోని ఓ ప్రాంతాన�
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఏకంగా పోలీసులపైకే దాడులకు దిగుతున్నారు. తాజాగా యూపీలో ఓ ఐపీఎస్ ఆఫీసర్పైనే దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని ఇజ్జత్నగర్లోని కారంపూర్ చౌదరీ అనే ప్రాంతంలో లాక్డౌన్ విధులు నిర్వర్�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా… లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన దేశంలో కూడా ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. మరో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అకస్మాత్తుగా మర్కజ్ వ్యవహారం తెర�