దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రతి రోజు నమోదవుతున్న గణాంకాలు కలవరం రేపుతున్నాయి. గడచిన 24 గంటల్లో అంటే ఏప్రిల్ 29వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 30వ తేదీ ఉదయం దాకా దేశవ్యాప్తంగా...
దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలల్లో నమోదైన కేసుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడంతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది....
ఉత్తరప్రదేశ్లో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి కన్నుమూశారు. 58ఏళ్ల డాక్టర్ ఆ రాష్ట్రంలో కరోనా కోసం ప్లాస్మా థెరపీ తీసుకోగా.. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు.