తెలుగు వార్తలు » Uttam Kumar
తెలంగాణ కాంగ్రెస్లో మరో రచ్చ మొదలైంది. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రాజీనామా చేశారో లేదో.. అప్పుడే ఆ పదవి కోసం కొందరు..
జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎంపికపై ఈసీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 40 రోజుల గ్యాప్ వల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని అన్నారు. ఫలితాలు ప్రకటించిన మూడు రోజుల్లో చైర్మన్ల ఎంపిక జరిగేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్న
గాంధీభవన్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ. కాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలో స్పష్టత లేకున్నా.. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తోం