తెలుగు వార్తలు » Uttam
Uttam and Komatireddy campaign for Jana reddy : తెలంగాణ ప్రజలను దోచుకున్న టీఆర్ఎస్ కు..
అధికారపార్టీ .. ప్రతిపక్షాల్ని అణగదొక్కాలని చూస్తుందనటం కామన్. అయితే, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వేరే యాంగిల్ టచ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని విమర్శించారు...
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్లో దక్షిణాది రాష్ట్రాలపై మొండిచేయి చూపారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. 2019-20 కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలను రూపొందించలేదని పెదవి విరిచారు. దక్షిణాది రాష్ట్రాలు �