ఇప్పటికే సముద్ర జలాలు కలుషితం అయిపోయాయని ఒక పక్క పర్యావరణ శాస్త్రవేత్తలు అంటుంటే.. మరో పక్క జపాన్ సముద్రంలో యూరేనియం వ్యర్ధ జలాలను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
మీరు ఇప్పుడు నాగార్జున సాగర్కి వెళ్తున్నారా..? అక్కడే ఉన్న చేపలను తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..! నాగార్జున సాగర్.. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. అందులోనూ.. ఆ జలపాతాలను చూస్తే.. ఎంతసేపైనా.. అక్కడే ఉండాలనిపిస్తుంది. అందుకే.. నాగార్జున సాగర్కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందకు జాలు వారుతున్న �
నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిల�
యరేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అలాగే.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంపై అందరం ఒకటి కావాలని చెబుతూ.. రేవంత్ రెడ్డికి పవన్ ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సెటైర్లు విసిరారు. వీరిద్ద�
గత కొద్ది రోజులుగా తెలంగాణలో యురేనిం తవ్వకాలపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రెజెంట్.. హాట్ టాపిక్ ఏదంటే.. ‘యురేనియం మైనింగ్’. కాగా.. గత కొన్ని రోజుల నుంచి దీనిపై మామూలుగా.. రచ్చ నడవటం లేదు. టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ మొదలు పెట్టిన దగ్గర్నుంచీ.. పలువురు సినీ సెలబ్రెటీలు దీన్నిపై దృష్టి పెట్టి.. తమ ట్విట్టర్లలలో ఈ అం
తెలంగాణ అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం వివాదం ముదురుతోంది. యురేనియం కోసం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యురేనియంను తవ్వితీసేందుకు 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో 400 చోట్ల డ్రిల్లిం�