PM Kisan Grant: రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు, వ్యవసాయం ఖర్చులో తోడుగా ఉండేందుకు..
Success Story: వ్యవసాయంలో కొన్ని మెళకువలు, ఆధునిక పద్దతులను అవలంబిస్తే.. దండగ కాదు.. పండగగా మార్చుకోవచ్చు అంటున్నారు కొంతమంది రైతులు. తాజాగా ఓ రైతు టచ్ పద్దతిలో 23 అడుగుల కంటే..
లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు వచ్చిన ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీతాపూర్లోని పీఎసీ గెస్ట్ హౌస్లో 30 గంటల పాటు నిర్బంధంలో ఉంచిన తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ అల్లర్లు, ఎర్రకోట ముట్టడి ఘటనల తరువాత కాస్త స్తబ్దంగా ఉన్న రైతులు తిరిగి యాక్టివ్ అయ్యారు. యూపీ తదితర రాష్ట్రాలనుంచి..
కొన్ని నెలల క్రితం పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరిన ఉత్తర్ ప్రదేశ్ రైతాంగాం దేశ రాజధానిని దిగ్బంధం చేసిన ఉదంతం మరవక ముందే మరో సారి అదే తరహా ఆందోళనా వ్యూహంతో ఢిల్లీని ముట్టడించేందుకు యూపీ రైతులు బయలుదేరారు. ఢిల్లీ-యూపీ సరిహద్దులో మోహరించిన రైతులు.. వారి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడేందుకు 15 మంది రైతులు ప్రతినిధ