Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్ బస్సు-ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీ (UP)లోని..
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. మొదటి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబులు ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన మంత్రులకు, వారి కుటుంబాలకు చెందిన అన్ని ఆస్తులను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు.
House Demolish: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న మేము రౌడీలం మమల్ని అరెస్ట్ చేయండి అంటూ పోలీస్ స్టేషన్(Police Station) కు కొంతమంది క్యూ లు కడితే..
రాకేష్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాధేశ్యామ్ జైస్వాల్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాకేష్ రాథోడ్ ఒకప్పుడు సైకిల్ షాపులో పనిచేసేవాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి..
Yogi Adityanath Oath Ceremony: వరుసగా రెండోసారి ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశారు యోగి ఆదిత్యానాథ్. లక్నో లోని అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియంలో యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 52 మంది మంత్రులతో..
యూపీలో బుల్డోజర్ బాబా హవా సాగుతోంది. ఒంటి చేత్తో రెండుసార్లు రాష్ట్రంలో బీజేపీని(BJP) గెలిపించిన బుల్డోజర్ బాబా.. రాష్ట్రంలో గత 39 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీని రెండోసారి గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజా విజయంతో...
రాష్ట్ర నూతన మంత్రివర్గంలో యువజన , మహిళా శక్తి , అనుభవజ్ఞులైన నాయకులకు అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో యూపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.