ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న సమాజ్ వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎస్పీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్ పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి స్పందించారు. ఎస్పీ సారథ్యంలోని తమ కూటమి.. పోస్టల్ బ్యాలెట్లో 51.5శాతం ఓట్లు సాధించిందన్నారు. దీన్నిబట్టి చూస్తే తాము....
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Assembly Elections) ఎన్నికల్లో ఘోర పరాభవంతో బీఎస్పీ(BSP) పని అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు...
ఉత్తరప్రదేశ్ సుదీర్ఘంగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు(UP assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని ఎస్పీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరి విడతైన ఏడో దశలో..
Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
UP Elections 2022: దేశ రాజకీయాల్లోనే యూపీ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా యూపీనే కీలకం.
Mulayam Singh Yadav: తనయుడి కోసం ఆ తండ్రి తపన అంతాఇంతా కాదు. ఎలాగైనా మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షతో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మహిళలు వర్సెస్ బిజెపి పురుషుల ఓటర్లుగా మారవచ్చు,
ఎన్నికలు ఏవైనా సరే ధనవంతులకే టిక్కెట్లు ఇచ్చేందుకు అన్ని పార్టీలు మొగ్గు చూపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కుబేరులకే రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి...
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొన్నిరోజుల్లోనే ప్రారంభం కానున్న ఎన్నికలకు ప్రాచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.