దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన గుంటూరులోని కాకుమానులో చోటుచేసుకుంది. వైఎస్ విగ్రహం చేతులు, కాలు భాగంల్లో.. ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన విషయాలు బయటకు వచ్చాయి. కాగా.. కాకుమానులోని చౌరస్తాలో