ఆరు ఫ్రాంచైజీలలో ఐదు భారతీయ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్ రైడర్స్ గ్రూప్, GMR, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అదానీ స్పోర్ట్స్ లైన్, కాప్రి గ్లోబల్ కాకుండా లాన్సర్ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి.
Flight Tickets: గడచిన అయిదు నెలలుగా పెరుగుతూ వచ్చిన విమాన టికెట్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లోని విమానాశ్రయాల నుంచి అక్కడికి వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి..
విదేశాలతో భారతదేశం సత్ససంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేగంగా వేస్తున్నారు. చిన్ని పెద్ద అన్ని దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరమైన సంబంధాలు పెంపొందిస్తున్నారు.
ఆఫ్ఘన్ క్రైసిస్ లో ఓ మలుపు.. తాలిబన్ల ఆక్రమణతో బెంబేలెత్తిపోయి.. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా కాబూల్ నుంచి నిష్క్రమించానని చెప్పుకున్న మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని అహమద్ జాయ్.
దుబాయ్లో భారీ బ్లాస్ట్ జరిగింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి...
ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా మంది అతిక్రమిస్తుంటారు. అందుకు జరిమానాలు, శిక్షలు కూడా అనుభవిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 414 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ మహిళకు ట్రాఫిక్ పోలీసులు..