దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు (Azadika Amrit Mahotsavam) జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కేంద్రమంత్రి...
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. అగ్నిపథ్ ద్వారా మంచే జరుగుతుందన్న కేంద్రమంత్రి.. కాంగ్రెస్ హయాంలోనే...
Agnipath Scheme Protest: అగ్నిపథ్(Agnipath) పథకంపై తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు నెలకొన్నవేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంచాలనే లక్ష్యంతో సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు జరిగిన తర్వాతే ఈ పథకాన్ని...
Minister Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న..
Paddy Procurement: రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
Telangana: ఓరుగల్లు గడ్డపై రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు (Rashtriya Sanskriti mahotsav) ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి..
Union Minister Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే జాలి వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎద్దేవ చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్..